Pawan Kalyan: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పవన్‌ కల్యాణ్‌

వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్‌ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతరం మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్‌ మాట్లాడారు.

Published : 12 Apr 2022 21:06 IST

వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్‌ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతరం మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్‌ మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు