Pawan Kalyan: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పవన్ కల్యాణ్
వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతరం మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు.
Published : 12 Apr 2022 21:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..