Telangana news: ధాన్యం కొనుగోళ్లు మా పోరాట ఫలితమే.. భాజపా, కాంగ్రెస్‌..!

తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఆ క్రెడిట్‌ తమదే అంటూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మా పోరాట ఫలితంగానే సీఎం కేసీఆర్‌ దిగి వచ్చారని చెప్పుకుంటున్నారు..

Published : 13 Apr 2022 09:46 IST

Tags :

మరిన్ని