CM KCR: యాసంగిలో పండిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్
తెలంగాణలో యాసంగి పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొందర పడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Published : 13 Apr 2022 10:46 IST
Tags :