Crime: నకిలీ పత్రాలతో భూములు అమ్ముతున్నారు జాగ్రత్త..

హైదరాబాద్‌ శివార్లలో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో భూములను అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై భూ యజమానులు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Published : 13 Apr 2022 12:49 IST
Tags :

మరిన్ని