Visakhapatnam: రైలులో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్..!
విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్కాల్ కలకలం రేపింది. ఈ మేరకు ఓ అజ్ఞాత వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేశాడు. అగంతుకుడి ఫోన్కాల్తో ఈ మార్గంలోని రైల్వే రక్షక దళం పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Published : 13 Apr 2022 14:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా