Visakhapatnam: రైలులో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్‌..!

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్‌కాల్‌ కలకలం రేపింది. ఈ మేరకు ఓ అజ్ఞాత వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. అగంతుకుడి ఫోన్‌కాల్‌తో ఈ మార్గంలోని రైల్వే రక్షక దళం పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Published : 13 Apr 2022 14:53 IST

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు బెదిరింపు ఫోన్‌కాల్‌ కలకలం రేపింది. ఈ మేరకు ఓ అజ్ఞాత వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. అగంతుకుడి ఫోన్‌కాల్‌తో ఈ మార్గంలోని రైల్వే రక్షక దళం పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

మరిన్ని