Harish Rao: రాష్ట్రాభివృద్ధిని చూసి కేంద్రానికి కళ్లు మండుతున్నాయి: హరీశ్ రావు
రాష్ట్రాభివృద్ధిని చూసి కేంద్రానికి కళ్లు మండుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం మొండివూఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం నడుపుతున్నారని తెలిపారు.
Published : 13 Apr 2022 18:50 IST
Tags :