Hyderabad: లక్డీకాపూల్ వద్ద నడిరోడ్డుపై కారు దగ్ధం.. భారీగా ట్రాఫిక్ జామ్
నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. లక్డీకాపూల్ నుంచి మాసబ్ ట్యాంకు వైపు వెళ్తుండగా వేంకటేశ్వర హోటల్ సమీపంలోకి రాగానే రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
Published : 13 Apr 2022 19:00 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)