PM Modi: మాజీ ప్రధానుల మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ

మాజీ ప్రధానుల జీవిత విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది మాజీ ప్రధానుల జీవిత విశేషాలు, దేశం కోసం వారు చేసిన సేవ, సవాళ్లను ఎదుర్కొన్న తీరు అన్ని విశేషాలను ఇందులో పొందుపరిచారు.

Published : 14 Apr 2022 14:39 IST

మాజీ ప్రధానుల జీవిత విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది మాజీ ప్రధానుల జీవిత విశేషాలు, దేశం కోసం వారు చేసిన సేవ, సవాళ్లను ఎదుర్కొన్న తీరు అన్ని విశేషాలను ఇందులో పొందుపరిచారు.

Tags :

మరిన్ని