PM Modi: మాజీ ప్రధానుల మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ
మాజీ ప్రధానుల జీవిత విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 14 మంది మాజీ ప్రధానుల జీవిత విశేషాలు, దేశం కోసం వారు చేసిన సేవ, సవాళ్లను ఎదుర్కొన్న తీరు అన్ని విశేషాలను ఇందులో పొందుపరిచారు.
Published : 14 Apr 2022 14:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’