Andhrapradesh news: జగన్ పాలనలో కోతలు.. వాతలు..: రఘురామ
రాష్ట్రంలో విద్యుత్తు కోతలతో పరిశ్రమలు నడవడంలేదు. వేలాది మందికి జీతాలిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. డీజిల్తో నడిపిద్దామంటే ధరలు పెంచుతూనే ఉన్నారు. బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చిన జగన్ విద్యుత్తు, పన్నులు, ఆర్టీసీ ఇలా అన్ని రకాలుగా బాదడంలో వేగం పెంచారని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
Published : 14 Apr 2022 15:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు