Moonsoon: ఈ ఏడాది వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి..?

నైరుతి రుతు పవనాల కారణంగా ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటున 96 శాతం నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది.

Published : 14 Apr 2022 15:51 IST

నైరుతి రుతు పవనాల కారణంగా ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటున 96 శాతం నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది.

Tags :

మరిన్ని