AP news: పండగలు వస్తే బాదేస్తున్నారు: దేవినేని

విజయవాడ: చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇచ్చేవారని.. జగన్‌ ప్రభుత్వం బాదుడు కార్యక్రమాలను చేపడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాదికి విద్యుత్తు చార్జీలు పెంచి.. గుడ్‌ ఫ్రైడేకి ఆర్టీసీ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలపై భారాల బాదుడు కొనసాగుతోందని అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Published : 15 Apr 2022 10:18 IST

విజయవాడ: చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇచ్చేవారని.. జగన్‌ ప్రభుత్వం బాదుడు కార్యక్రమాలను చేపడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాదికి విద్యుత్తు చార్జీలు పెంచి.. గుడ్‌ ఫ్రైడేకి ఆర్టీసీ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలపై భారాల బాదుడు కొనసాగుతోందని అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

Tags :

మరిన్ని