AP news: పండగలు వస్తే బాదేస్తున్నారు: దేవినేని
విజయవాడ: చంద్రబాబు హయాంలో పండుగలకు కానుకలు ఇచ్చేవారని.. జగన్ ప్రభుత్వం బాదుడు కార్యక్రమాలను చేపడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాదికి విద్యుత్తు చార్జీలు పెంచి.. గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలపై భారాల బాదుడు కొనసాగుతోందని అన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
Published : 15 Apr 2022 10:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి