Vundavalli: సీఎం జగన్‌ క్విడ్‌ప్రోకో ఆడుతున్నారు: ఉండవల్లి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ప్రోకో ఆడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Published : 15 Apr 2022 18:57 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ప్రోకో ఆడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని