Justice NV ramana: తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్టుంది: సీజేఐ
వివాదాల పరిష్కారాల్లో న్యాయాధికారులు తమ విచక్షణాధికారాల్ని మానవీయ కోణంలో వినియోగించాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు ఆయన్ను సన్మానించారు. తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లుగా ఉందని ఈ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు.
Published : 15 Apr 2022 21:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా