Telangana Politics: బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్రపై మంత్రుల విమర్శలు

భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై మంత్రులు కేటీఆర్‌, నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని, కృష్ణా జలాల్లో వాటా తేల్చడంలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.

Published : 15 Apr 2022 22:00 IST

భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై మంత్రులు కేటీఆర్‌, నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని, కృష్ణా జలాల్లో వాటా తేల్చడంలేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.

Tags :

మరిన్ని