Nellore: న్యాయాన్ని దొంగిలించారు: జీవీ రెడ్డి

నెల్లూరు కోర్టలో దొంగతనం వస్తవులు, నగదు కోసం కాదు.. న్యాయాన్ని దొంగిలించడం కోసం జరిగిందని తెదేపా నేత జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని స్పష్టం చేశారు.

Published : 16 Apr 2022 14:12 IST

నెల్లూరు కోర్టలో దొంగతనం వస్తవులు, నగదు కోసం కాదు.. న్యాయాన్ని దొంగిలించడం కోసం జరిగిందని తెదేపా నేత జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని