Karnataka: నదిలో చిక్కుకున్న పర్యాటకులు.. ఎలా కాపాడారో చూడండి..?

కర్ణాటకలోని కాళి నదిలో బోటింగ్‌కు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న 12 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన నిర్వాహకులు మరో బోటులో వెళ్లి పర్యాటకులను కాపాడారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణీకులు ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు.

Published : 16 Apr 2022 15:59 IST

కర్ణాటకలోని కాళి నదిలో బోటింగ్‌కు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న 12 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన నిర్వాహకులు మరో బోటులో వెళ్లి పర్యాటకులను కాపాడారు. బోటులో సామర్థ్యానికి మించి ప్రయాణీకులు ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

మరిన్ని