Medak: తల్లీకొడుకు ఆత్మహత్య.. ఎస్పీ ఎంట్రీతో ఆందోళన విరమణ!

మెదక్‌ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్తత చల్లారింది. కామారెడ్డిలోని ఓ లాడ్జిలో రామాయంపేట పట్టణానికి చెందిన తల్లీకుమారుడు పద్మ(65), సంతోష్‌(40) నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా ఎస్పీ వారికి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.

Published : 16 Apr 2022 18:50 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు