Sonia Gandhi: దేశాన్ని విద్వేషం, మతోన్మాదం చుట్టుముడుతున్నాయి: సోనియా గాంధీ

హిజాబ్ వివాదం, రామనవమి ఘర్షణలు, జేఎన్‌యూ హాస్టలో మాంసాహార వడ్డింపు వివాదం కొనసాగుతున్న వేళ కేంద్రంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్ ను విద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యాలు చుట్టుముడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి కొనసాగకుండా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

Published : 16 Apr 2022 19:24 IST

Tags :

మరిన్ని