Sonia Gandhi: దేశాన్ని విద్వేషం, మతోన్మాదం చుట్టుముడుతున్నాయి: సోనియా గాంధీ
హిజాబ్ వివాదం, రామనవమి ఘర్షణలు, జేఎన్యూ హాస్టలో మాంసాహార వడ్డింపు వివాదం కొనసాగుతున్న వేళ కేంద్రంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్ ను విద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యాలు చుట్టుముడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి కొనసాగకుండా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
Published : 16 Apr 2022 19:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు