Telangana news: రైతులతో రాజకీయాలు వద్దంటూ పొలం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు

రైతులతో రాజకీయాలు వద్దంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపూర్‌లో ఓ రైతు తన పొలం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశాడు. వరి వద్దంటే తన 8 ఎకరాలు ఖాళీగా వదిలేశానని, ఇప్పుడేమో ధాన్యం కొంటామని చెబుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Published : 17 Apr 2022 10:50 IST

Tags :

మరిన్ని