Bandi Sanjay: కుర్చీ వేసుకొని ఆర్డీఎస్ కాలువకు నీళ్లు పారిస్తా: బండి సంజయ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు చేరాలనే లక్ష్యంతోనే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, ఏంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా మానవ పాడు మండలం జల్లాపురం గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.

Published : 17 Apr 2022 13:59 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు చేరాలనే లక్ష్యంతోనే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, ఏంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా మానవ పాడు మండలం జల్లాపురం గ్రామంలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.

Tags :

మరిన్ని