Revanth reddy: ఆత్మహత్య చేసుకున్న తల్లీకొడుకుల కుటుంబానికి ధైర్యం చెప్పిన రేవంత్ రెడ్డి

రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు గంధం పద్మ, గంధం సంతోష్ నిన్న కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంతోష్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. 

Published : 17 Apr 2022 14:55 IST
Tags :

మరిన్ని