AP News: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటున్న తాడేపల్లి రైతులు

బలవన్మరణాలకు అనుమతి కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి యూ1 జోన్ రైతులు గవర్నర్‌కు లేఖ రాశారు. యూ1 జోన్ ఎత్తివేయాలంటూ గత మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు.

Published : 17 Apr 2022 15:25 IST

బలవన్మరణాలకు అనుమతి కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి యూ1 జోన్ రైతులు గవర్నర్‌కు లేఖ రాశారు. యూ1 జోన్ ఎత్తివేయాలంటూ గత మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు.

Tags :

మరిన్ని