Bandi Sanjay: ఈత చెట్టెక్కిన బండి సంజయ్‌

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈత చెట్టు ఎక్కారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కార్యకర్త సాయిగణేశ్ మృతికి బండి సంజయ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Published : 17 Apr 2022 16:13 IST

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈత చెట్టు ఎక్కారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కార్యకర్త సాయిగణేశ్ మృతికి బండి సంజయ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని