శోభాయాత్రల్లో వెల్లివిరిసిన మతసామరస్యం
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి శోభాయాత్రల సందర్భంగా దేశంలోని పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా, మరికొన్ని చోట్ల మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ముస్లింలు, భక్తులకు మంచినీరు, శీతల పానియాలు అందించారు. మరికొన్ని చోట్ల యాత్రపై ముస్లింలు పూలు చల్లి స్వాగతం పలికారు.
Published : 17 Apr 2022 19:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)