శోభాయాత్రల్లో వెల్లివిరిసిన మతసామరస్యం

శ్రీరామనవమి, హనుమాన్  జయంతి శోభాయాత్రల సందర్భంగా దేశంలోని పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా, మరికొన్ని చోట్ల మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్  శోభాయాత్ర సందర్భంగా ముస్లింలు, భక్తులకు మంచినీరు, శీతల పానియాలు అందించారు. మరికొన్ని చోట్ల యాత్రపై ముస్లింలు పూలు చల్లి స్వాగతం పలికారు.

Published : 17 Apr 2022 19:21 IST

శ్రీరామనవమి, హనుమాన్  జయంతి శోభాయాత్రల సందర్భంగా దేశంలోని పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా, మరికొన్ని చోట్ల మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్  శోభాయాత్ర సందర్భంగా ముస్లింలు, భక్తులకు మంచినీరు, శీతల పానియాలు అందించారు. మరికొన్ని చోట్ల యాత్రపై ముస్లింలు పూలు చల్లి స్వాగతం పలికారు.

Tags :

మరిన్ని