Andhra news: పార్వతీపురంలో భారీగా కురిసిన వడగండ్ల వాన!

ఎండల వేడిమికి సతమతవుతున్న ప్రజానీకానికి చిరుజల్లులతో సాంత్వన చేకూరింది. పార్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. అయితే ఈ వర్షంతో మామిడి, జీడి పంటలకు నష్టం చేకూరే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.

Published : 17 Apr 2022 20:26 IST

Tags :

మరిన్ని