Pakistan: అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పాక్‌ కృషి చేస్తుంది: షెహబాజ్ షరీఫ్

భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్  సహా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పాక్  నూతన ప్రధాని షెహబాజ్  షరీఫ్  ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ పంపారు.

Published : 17 Apr 2022 21:55 IST

భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్  సహా అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పాక్  నూతన ప్రధాని షెహబాజ్  షరీఫ్  ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ పంపారు.

Tags :

మరిన్ని