Boris Johnson: బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారు

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21న ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు. తర్వాత రోజు దేశ రాజధాని దిల్లీలో ఆయన పర్యటిస్తారు.

Published : 17 Apr 2022 22:02 IST

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21న ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు. తర్వాత రోజు దేశ రాజధాని దిల్లీలో ఆయన పర్యటిస్తారు.

Tags :

మరిన్ని