Harish Rao: కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది: హరీష్ రావు

వరి కొనుగోలుపై సంగారెడ్డిలో వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. 

Published : 18 Apr 2022 12:57 IST

వరి కొనుగోలుపై సంగారెడ్డిలో వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. 

Tags :

మరిన్ని