Ukraine Crisis: ఉక్రెయిన్పై దాడుల తీవ్రత పెంచిన రష్యా
ఉక్రెయిన్ పై రష్యా దాడుల తీవ్రత పెరిగింది. పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్పై ఇవాళ ఉదయం రష్యా సేనలు దాడులు చేశాయి. పశ్చిమ ఉక్రెయిన్లోని లివివ్ నగరంపై రష్యా సేనలు క్షిపణులతో దాడి చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఐదు క్షిపణులతో మాస్కో సేనలు దాడిచేసినట్లు లివివ్ మేయర్ ఆండ్రీ సడోవీ తెలిపారు.
Published : 18 Apr 2022 14:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!