telangana news: పోలీసులను అడ్డుపె‌ట్టుకొని తెరాస నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారు: జగ్గారెడ్డి

పోలీసులను అడ్డం పెట్టుకొని తెరాస నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 18 Apr 2022 14:56 IST

పోలీసులను అడ్డం పెట్టుకొని తెరాస నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

మరిన్ని