Andhra news: మండుతున్న ఇంధన ధరలు.. పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మారుస్తాం

ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజారవాణాలోనూ టికెట్  రేట్లు భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్  వాహనాల ధరలూ ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో పెట్రోల్  బైక్‌ను ఎలక్ట్రిక్  బైక్‌గా మారుస్తామని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థులు ముందుకొచ్చారు.ఈ వాహన విశేషాలేంటో చూసేయండి.

Published : 18 Apr 2022 18:30 IST

Tags :

మరిన్ని