Telangana: కూల్డ్రింక్లో మత్తు కలిపి..యువతిపై మూడ్రోజులుగా అత్యాచారం!
సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Published : 18 Apr 2022 19:00 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM