Telangana: కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి..యువతిపై మూడ్రోజులుగా అత్యాచారం!

సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

Published : 18 Apr 2022 19:00 IST

Telangana: కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి..యువతిపై మూడ్రోజులుగా అత్యాచారం!

సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

Tags :

మరిన్ని