KTR: ఉచిత విద్య.. దమ్ముంటే చట్టం తీసుకురండి: కేటీఆర్‌

పాలమూరు జిల్లా, రాష్ట్రానికి ఏం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని చెప్పారు. హైదరాబాద్‌లో తెరాస ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

Published : 18 Apr 2022 20:31 IST

పాలమూరు జిల్లా, రాష్ట్రానికి ఏం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆయన పాదయాత్రను అడ్డుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని చెప్పారు. హైదరాబాద్‌లో తెరాస ప్లీనరీ ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని