Telangana Politics: ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా చూడలేదు: ఉత్తమ్‌

తెరాస ప్రభుత్వం పోలీసు వ్యవస్థని నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసు అధికారులను బదిలీ చేసేందుకు రాజకీయనాయకులు లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

Published : 18 Apr 2022 21:45 IST

తెరాస ప్రభుత్వం పోలీసు వ్యవస్థని నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసు అధికారులను బదిలీ చేసేందుకు రాజకీయనాయకులు లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

Tags :

మరిన్ని