Andhra news: ధరల పెరుగుదల..రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆందోళనలు

సామాన్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛార్జీల మోత, అధిక ధరలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో కదం తొక్కింది. వైకాపా అసమర్థ పాలనతో ప్రజలుబిక్షాటన చేయాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారని నేతలు ప్రభుత్వతీరును ఎండగట్టారు.

Published : 18 Apr 2022 22:24 IST

సామాన్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛార్జీల మోత, అధిక ధరలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో కదం తొక్కింది. వైకాపా అసమర్థ పాలనతో ప్రజలుబిక్షాటన చేయాల్సిన దుస్థితికి చేరుకుంటున్నారని నేతలు ప్రభుత్వతీరును ఎండగట్టారు.

Tags :

మరిన్ని