Roja: ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..: రోజా
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటానని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. నగరి ప్రజల ప్రేమాభిమానాలే తనను ఇంత స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. ఇవాళ ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Published : 19 Apr 2022 11:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం