Hyderabad: బహదూర్‌పురా ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ రూ.495 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీర్‌ ఆలం చెరువు వద్ద మ్యూజికల్‌ ఫౌంటెన్‌, బహుదూర్‌పురా ఫ్లైఓవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు.

Published : 19 Apr 2022 13:43 IST

Tags :

మరిన్ని