Srilanka: శ్రీలంకలో తీవ్రమవుతున్న సంక్షోభం.. భారీగా పెరిగిన ఇంధన ధరలు..

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నానాటికి తీవ్రరూపం దాల్చుతోంది. ఇంధన సంస్థలు ధరలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ సైతం రేట్లను పెంచింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది.

Published : 19 Apr 2022 15:19 IST

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నానాటికి తీవ్రరూపం దాల్చుతోంది. ఇంధన సంస్థలు ధరలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ సైతం రేట్లను పెంచింది. ఫలితంగా లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది.

Tags :

మరిన్ని