Kabul: పాఠశాలలో పేలుళ్లు.. పది మంది విద్యార్థుల మృతి.?

  అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. పశ్చిమ కాబూల్ లోని ఒక ఉన్నత పాఠశాలలో మూడు సార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో పదిమందికిపైగా విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. పాఠశాలలను లక్ష్యంగా చేసుకొని వరుస బాంబు పేలుళ్లు సంభవించాయని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ అన్నారు.

Published : 19 Apr 2022 15:29 IST
Tags :

మరిన్ని