KTR: వారసత్వ సంపదను కాపాడుకుంటాం: కేటీఆర్‌

హైదరాబాద్‌లోని వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, నగర అభివృద్థికి ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మతం పేరుతో అలజడులు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. పాతబస్తీలో రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Published : 19 Apr 2022 16:51 IST

హైదరాబాద్‌లోని వారసత్వ సంపదను కాపాడుకుంటూనే, నగర అభివృద్థికి ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మతం పేరుతో అలజడులు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. పాతబస్తీలో రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Tags :

మరిన్ని