Vizainagaram: సమస్యలపై నిలదీసిన మహిళ.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే..!

విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక సమస్యలపై మహిళ నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరకి వచ్చినప్పుడు సమస్యను ప్రస్తావించడం కాదు.. సమస్య ఉన్నపుడు స్థానిక కౌన్సిలర్ వద్దకో, తన ఇంటికో వచ్చి చెప్పుకోవాలంటూ సెలవిచ్చారు.

Published : 19 Apr 2022 17:11 IST

విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక సమస్యలపై మహిళ నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరకి వచ్చినప్పుడు సమస్యను ప్రస్తావించడం కాదు.. సమస్య ఉన్నపుడు స్థానిక కౌన్సిలర్ వద్దకో, తన ఇంటికో వచ్చి చెప్పుకోవాలంటూ సెలవిచ్చారు.

Tags :

మరిన్ని