Vizainagaram: సమస్యలపై నిలదీసిన మహిళ.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే..!
విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక సమస్యలపై మహిళ నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరకి వచ్చినప్పుడు సమస్యను ప్రస్తావించడం కాదు.. సమస్య ఉన్నపుడు స్థానిక కౌన్సిలర్ వద్దకో, తన ఇంటికో వచ్చి చెప్పుకోవాలంటూ సెలవిచ్చారు.
Published : 19 Apr 2022 17:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ