TDP Mahanadu: ఒంగోలులోనే ఈ ఏడాది తెదేపా మహానాడు..
ఈ ఏడాది మహానాడును ఒంగోలులో నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు పార్టీ కేంద్ర కార్యలయం వేదికగా మహానాడును ఆన్ లైన్ లో నిర్వహించారు. 2018లో విజయవాడలో జరిగిన మహానాడు అనంతరం మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఈసారి భౌతికంగా నిర్వహించనున్నారు.
Published : 19 Apr 2022 18:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?