TDP Mahanadu: ఒంగోలులోనే ఈ ఏడాది తెదేపా మహానాడు..

ఈ ఏడాది మహానాడును ఒంగోలులో నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు పార్టీ కేంద్ర కార్యలయం వేదికగా మహానాడును ఆన్ లైన్ లో నిర్వహించారు. 2018లో విజయవాడలో జరిగిన మహానాడు అనంతరం మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఈసారి భౌతికంగా నిర్వహించనున్నారు.

Published : 19 Apr 2022 18:25 IST

Tags :

మరిన్ని