Venkaiah Naidu: మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి: వెంకయ్య

మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సమరయోధులను స్మరించుకుందాం పేరిట విశాఖ జిల్లా పద్మనాభం మండలం అల్లూరి స్వగ్రామం పాండ్రంకి గ్రామాన్ని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిసి వెంకయ్య సందర్శించారు.

Published : 19 Apr 2022 19:49 IST

మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సమరయోధులను స్మరించుకుందాం పేరిట విశాఖ జిల్లా పద్మనాభం మండలం అల్లూరి స్వగ్రామం పాండ్రంకి గ్రామాన్ని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిసి వెంకయ్య సందర్శించారు.

Tags :

మరిన్ని