Venkaiah Naidu: మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి: వెంకయ్య
మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచనలు చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సమరయోధులను స్మరించుకుందాం పేరిట విశాఖ జిల్లా పద్మనాభం మండలం అల్లూరి స్వగ్రామం పాండ్రంకి గ్రామాన్ని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిసి వెంకయ్య సందర్శించారు.
Published : 19 Apr 2022 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్