Central Govt: రాష్ట్రాల విచ్చలవిడి అప్పులకు కేంద్రం అడ్డుకట్ట వేస్తుందా..?
దేశంలోని కొన్ని రాష్ట్రాలు విచ్చలవిడి అప్పులు చేస్తున్నాయి. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు అప్పుల వివరాలను పంపించాలని కేంద్ర వ్యయ విభాగం లేఖలు రాసింది. ప్రస్తుత అప్పుల సమాచారం అందిన తర్వాతే రుణాలకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.
Published : 20 Apr 2022 09:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?