Ap News: అధ్యాపకులే కీచకులుగా మారుతున్నారా..?
చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు విద్యార్థునుల పాలిట కీచకుల్లా మారారు. వెకిలి చేష్టలతో వేధిస్తున్నారు. ప్రశ్నించిన మహిళా అధ్యాపకులనూ విడిచిపెట్టలేదు. సంరక్షించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అరాచకాలపై పోరాడుతున్న విద్యార్థులనూ ప్రలోభాలకు గురిచేసి వర్గాలుగా విడగొట్టారు. ఈ దుస్థితి సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
Published : 20 Apr 2022 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM