Ap News: అధ్యాపకులే కీచకులుగా మారుతున్నారా..?

చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు విద్యార్థునుల పాలిట కీచకుల్లా మారారు. వెకిలి చేష్టలతో వేధిస్తున్నారు. ప్రశ్నించిన మహిళా అధ్యాపకులనూ విడిచిపెట్టలేదు. సంరక్షించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అరాచకాలపై పోరాడుతున్న విద్యార్థులనూ ప్రలోభాలకు గురిచేసి వర్గాలుగా విడగొట్టారు. ఈ  దుస్థితి సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 20 Apr 2022 10:02 IST

చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు విద్యార్థునుల పాలిట కీచకుల్లా మారారు. వెకిలి చేష్టలతో వేధిస్తున్నారు. ప్రశ్నించిన మహిళా అధ్యాపకులనూ విడిచిపెట్టలేదు. సంరక్షించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అరాచకాలపై పోరాడుతున్న విద్యార్థులనూ ప్రలోభాలకు గురిచేసి వర్గాలుగా విడగొట్టారు. ఈ  దుస్థితి సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

Tags :

మరిన్ని