Jagga reddy: ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతోంది..: జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థపై దృష్టిసారించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బాధితులు పోలీసుల దగ్గర కాకుండా మీడియా ముందు మాట్లాడే పరిస్థతి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన సంతృప్తి కాంగ్రెస్లో కనిపించడం లేదని అన్నారు.
Published : 20 Apr 2022 13:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)