Jagga reddy: ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతోంది..: జగ్గారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థపై దృష్టిసారించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. బాధితులు పోలీసుల దగ్గర కాకుండా మీడియా ముందు మాట్లాడే పరిస్థతి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన సంతృప్తి కాంగ్రెస్‌లో కనిపించడం లేదని అన్నారు. 

Published : 20 Apr 2022 13:39 IST

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థపై దృష్టిసారించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. బాధితులు పోలీసుల దగ్గర కాకుండా మీడియా ముందు మాట్లాడే పరిస్థతి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన సంతృప్తి కాంగ్రెస్‌లో కనిపించడం లేదని అన్నారు. 

Tags :

మరిన్ని