Andhrapradesh News: చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం..
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. హిందూపురం పట్టణంలో ఎన్టీఆర్ కూడలి వద్ద చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేశారు. విజయనగరానికి చెందిన వ్యక్తి కోడి గుడ్డుపై చంద్రబాబు చిత్రపటాన్ని వేసి అభిమానాన్ని చాటుకున్నాడు.
Published : 20 Apr 2022 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్