Vijayawada: పరిహారం వెనక్కి ఇచ్చేస్తాం.. ప్లాట్లు ఇవ్వండి..

గుంటూరు-విజయవాడ బైపాస్ పనులు భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, రాజధాని బృహత్ ప్రణాళిక, డీపీఆర్‌లో మార్పులు తదితర అవాంతరాలను దాటి పనులు జోరందుకున్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి కొత్త డిమాండ్లు వస్తున్నాయి. భూసేకరణ కింద ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకుని, భూ సమీకరణలో చేర్చి ప్లాట్లు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.

Published : 20 Apr 2022 15:14 IST

గుంటూరు-విజయవాడ బైపాస్ పనులు భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, రాజధాని బృహత్ ప్రణాళిక, డీపీఆర్‌లో మార్పులు తదితర అవాంతరాలను దాటి పనులు జోరందుకున్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి కొత్త డిమాండ్లు వస్తున్నాయి. భూసేకరణ కింద ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకుని, భూ సమీకరణలో చేర్చి ప్లాట్లు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.

Tags :

మరిన్ని