Vijayawada: పరిహారం వెనక్కి ఇచ్చేస్తాం.. ప్లాట్లు ఇవ్వండి..
గుంటూరు-విజయవాడ బైపాస్ పనులు భూసేకరణ సమస్యలు, కోర్టు కేసులు, రాజధాని బృహత్ ప్రణాళిక, డీపీఆర్లో మార్పులు తదితర అవాంతరాలను దాటి పనులు జోరందుకున్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి కొత్త డిమాండ్లు వస్తున్నాయి. భూసేకరణ కింద ఇచ్చిన పరిహారాన్ని వెనక్కి తీసుకుని, భూ సమీకరణలో చేర్చి ప్లాట్లు ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.
Published : 20 Apr 2022 15:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్