NIT Warangal: ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించండి: వరంగల్‌ నిట్‌లో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌ నగరంలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్న తరుణంలో తమకు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Published : 20 Apr 2022 15:59 IST

వరంగల్‌ నగరంలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్న తరుణంలో తమకు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Tags :

మరిన్ని