Kakinada: ఎమ్ఎస్ఎన్ పీజీ సెంటర్ స్థల వివాదంపై ఉత్కంఠ
కాకినాడ జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం(ఎమ్ఎస్ఎన్) పీజీ సెంటర్ స్థల వివాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విద్యా సంస్థ భూమి కాపాడుకోడానికి ఓవైపు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధం అవుతుంటే.. అక్కడ వైకాపా జిల్లా కార్యాలయం ఏర్పాటుకు నాయకులు చురుగ్గా పావులు కదుపుతున్నారు.
Published : 20 Apr 2022 19:38 IST
Tags :